Bank Fraud Cases

 భారత బ్యాంకుల్లోంచి డబ్బు దోచిన వారి పేర్లు:


1. విజయ మాల్య

2. మేహుల్ చోక్సి

3. నీరవ్ మోదీ

4. నిశాన్ మోదీ

5. పుష్పేశ్ వైద్య

6.ఆశిశ్ జోబన్ పుత్ర

7.సనీ కాల్రా

8.ఆరతీ కాల్రా

9.సంజయ్ కాల్రా

10.వర్షా కాల్రా

11.సుధీర్ కాల్రా

12.జతిన్ మెహతా

13.ఉమేశ్ పారీఖ్

14.కమ్ లేశ్ పారీఖ్

15.నిలేశ్ పారీఖ్

16.వినయ్ మిత్తల్

17.ఏకలవ్య గర్గ్

18.చేతన్ జయంతీ లాల్

19.నితిన్ జయంతీ లాల్

20.దీప్తీ చేతన్

21.సావియా సేఠ్

22.రాజీవ్ గోయల్

23.అల్కా గోయల్

24.లలిత్ మోదీ

25.రితేశ్ జైన్

26.హితేశ్ నాగేంద్రబాయ్ పటేల్

27.మయూరీబేన్ పటేల్

28.ఆశిష్ సురేశ్ భారీ

       పై వాళ్లు లూటీ చేసిన రూ.  మొత్తం.10 ,000 ,000,00,000

(పది లక్షల కోట్ల రూపాయలు)


ఇందులో విశేష మేమనగా -

            పై వాళ్లలో ఎవరూ పాకిస్తానీలు లేరు , ఎవరూ ముస్లీంలు లేరు , ఎవరూ ఖాలిస్తానీలు లేరు, ఎవరూ శిక్కులు లేరు, ఎవరూ జాట్లు ,

రైతులు, కూలీలు , శ్రామికులు లేరు . ఎవరూ అర్బన్‌ నక్సళ్లు

లేరు.OBC /SC /ST లు లేరు.

ఇందులో ఉన్న వాళ్లలో ఒక

విజయ మాల్యా తప్ప అందరూ

గుజరాతీలే !!

          మన భారత ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము మన సాధారణ ప్రజలది .

కావున ఈ విషయం లో మనం లోతుగా  ఆలోచించాలి

Comments

Popular posts from this blog

రు.20,834 కోట్లు విలువైన మద్యాన్ని విక్రయిస్తే రు.17,626 కోట్లు ఆదాయమట!

అపర కుబేరుడు అదానీ